ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా టీచింగ్ పోస్టుల్లో దాదాపు 80 శాతం మహిళలకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉ�
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల హర్షం.. తొలిరోజు సాయం రూ.587 కోట్లు 19.98 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి ఉదయం 8 గంటల నుంచే మోగిన ఫోన్లు ఊరూరా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నేడు రెండెకరాల్లోపు రైతులకు రైతుబంధ�
ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మ�
హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ �