హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్ అన్నారు. సోమవారం పట్ట�
road accident | రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలోని శాయంపేట మండలం, మందారిపేట శివారులో హన్మకొండ నుంచి జయశంకర్ భూపాలపల్లి కి వెళ్తుండగా లారీ - ఆర్టీసి బస్సు ఢీ కొన్న ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడటం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్య�