కందుకూరుకు లా కళాశాల మంజూరైనట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే జూనియర్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కోఠి ఉమెన్స్ యూనివర్సిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులకు అదనంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. ఎమర్జింగ్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ�
విదేశీ విద్యానిధి దరఖాస్తు గడువు 30 హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర�