టీఎస్ఆర్టీసీ నిర్ణయాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో జనాలు తక్కువగా ఉంటారనే ఉద్దేశంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్సులను ఆర్ధాంతరంగా రద్దు చేస్తుండడంతో గంటల తరబడి రోడ్లపై నిల
హైదరా బాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సులను పునరుద్ధరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు నగరంలో ఎనిమిది ఈ-మెట్రో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయ
రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అందించే మిల్లెట్ స్నాక్స్పై విశేష స్పందన వస్తున్నది. అక్టోబరు 16 నుంచి ప్రయాణికులకు ఈ స్నాక్స్ ప్యాకెట్ అందిస్తున్నారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు టీఎస్ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆర్డినరీ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులకే అనుమతి ఉన్న కాంప్లిమెంటరీ బస్పాస్లను ఏసీ సర్�