పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు. ఆ వి
ఏటీఎంలో నింపాల్సిన నగదుతో సెక్యూటీ ఏజెన్సీ ఉద్యోగి పరారయిన ఘటన నిజామాబాద్లో (Nizamabad) చోటుచేసుకున్నది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఓ ఏజెన్సీలో రమాకాంత్ అనే ఉద్యోగి గత ఐదేండ్లుగా పనిచేస్తున్నాడు.
తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ మధు జయకుమార్ అపహరించాడు