ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 14 వరకు అప్రెంటీస్ కమ్ జాబ్ మేళాలను నిర్వహించనున్నట్టు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యాశాఖ రథ సారథులంతా మహిళలే. ఇప్పటికే ఇద్దరు మహిళా ఐఏఎస్లు సారథ్యం వహిస్తుండగా, ఇదే కోవలో ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శిగా అభిలాష అభినవ్ను స ర్కార్ నియమించింది.
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి దరఖాస్తులు స్వీకరిం�