‘ఆదిపురుష్' సినిమా సంభాషణల విషయంలో ప్రజల మనసులను నొప్పించినందుకు క్షమాపణలు కోరుతున్నానని చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.
వరుస సినిమాలతో మరో ఏడాది వరకు అగ్ర హీరో ప్రభాస్ కాల్షీట్స్ ఖాళీగా లేనట్లే కనిపిస్తున్నది. ఇటీవలే ‘ఆదిపురుష్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ ‘సలార్'తో పాటు మారుతి దర�
ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్' ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. అగ్ర హీరోలు నటించిన భారీ చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరలన�
బాలీవుడ్ చిత్రసీమలో కథాంశాల పరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కృతిసనన్. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్'లో సీత పాత్రలో నటిస్తున్నది.