ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించార�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ అభాసుపాలవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు రెండోరోజూ శుక్రవారం తిప్పలు తప్పలేదు.