Aadhaar Update | ఐదేళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ చేయించుకోని చిన్నారులు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మందికిపైగా ఉన్నట్లు యూఐడీఏఐ తాజాగా వెల్లడించింది. అలాంటి వారికోసం యూఐడీఏఐ కొత్త వెసులుబాటు తీసుక
ఆధార్ కార్డులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తండ్రి, భర్త పేరుతోపాటు పుట్టిన తేదీ కూడా తొలగిస్తూ, కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే కార్డుల్లో నమోదు చేస్తున్న ట్లు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార �
జనజీవనానికి ఇప్పడు అత్యంత ప్రధానమైనది ఆధార్. అది లేకపోతే ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోతాయి. దీంతోపాటు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న ఆధార్కార్డుల్లో అప్డేట్లు చేసుకోకపోవ�
ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించార�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ అభాసుపాలవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు రెండోరోజూ శుక్రవారం తిప్పలు తప్పలేదు.