సూర్యాపేట జిల్లాను రాజకీయాలకతీతంగా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు
సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. రోజూ వేకువజామునే లేచి ఎండనక, వాననక కోట్లా ది మంది ప్రజలను చేరవేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ మెకానిక్లు, ఇతర సిబ్బందే నిజమైన రవాణా యోధులన�
PM Modi: దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ కొత్త శత్రువు గురించి తన ప్రసంగంలో తెలిపారు. ఇవాళ ఎర్రకోట నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దిమాగీ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి
భారత స్వాతంత్య్ర 80వ దినోత్సవాల నిర్వహణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారికంగా నిర్వహించే పరేడ్ మైదానాలు, కలెక్టరేట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చా�
80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందికి 13 మరణానంతర పురస్కారాలతో కలిపి మొత్తం 78 శౌర్య పురస్కారాలను శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు.