నగరంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున వేర్వేరు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 8మందిని అరెస్టు చేసి, వారి వద�
కామారెడ్డి జిల్లా జుక్కల్లో బుధవారం గణిత పరీక్ష ప్రశ్నలు లీక్ చేసిన కేసులో పోలీసులు 8 మందిని అరెస్టుచేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎస్పీ రాజేశ్చంద్రం గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించ�
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువతని పట్టి పీడిస్తున్న గంజాయి మత్తును వదిలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు.