అఖండ భారతావనికి రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు నిండుకున్నాయి. ఈ వేడుకను ప్రతి యేట జనవరి 26వ తేదీన యావత్ భారతం కనుల పండువగా జరుపుకుంటున్నది. ఈ శుక్రవారం 26వ తేదీతో స్వతంత్ర భారతానికి రాజ్యాంగబద్ధత కల్గి నిండాడై�
పరిగి నియోజకవర్గంలో శుక్రవారం గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల, ప్రైవేటు కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్ర సమ
గణతంత్ర వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.