కమ్యూనికేషన్ల రంగంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించిన ప్రపంచ దేశాలు తదుపరి తరం (6జీ) వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ, మనలో చాలా మంది మొబైల్ ఫోన్ల�
ఆరో తరం (6జీ) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్ను ఆ దేశం ఆవిష్కరించింది.
ప్రధాన మంత్రి పంద్రాగస్టు ప్రసంగం అభాసుపాలైంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నరేంద్ర మోదీ.. గొప్పల కోసం చెప్పిన మాటలు సర్వత్రా విమర్శలకు దారితీశాయి. ఓవైపు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సే�
5G Spectrum Auction | 2జీ, 3జీ, 4జీ.. ఇప్పుడు 5జీ కూడా వచ్చేస్తున్నది. 5జీ మాత్రమే కాదు 6జీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే అంతర్జాతీయ టెలికం సంస్థలు ఆరో జనరేషన్పై దృష్టి కేం
6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు.
2జీ, 3జీ, 4జీ.. ఇప్పుడు 5జీ కూడా వచ్చేస్తున్నది. 5జీ మాత్రమే కాదు 6జీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే అంతర్జాతీయ టెలికం సంస్థలు ఆరో జనరేషన్పై దృష్టి కేంద్రీకర