మణిపూర్లో రెండు వర్గాల మధ్య హింస మళ్లీ చెలరేగింది. బాంబు దాడులు, రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తూ మిలిటెంట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. ఆదివారం ఉదయం జిరిబామ్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో �
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చ�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియా రాష్ట్రం చీసాపీక్లోని వాల్మార్ట్ స్టోర్లో మంగళవారం రాత్రి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం సంభవించింది. పశ్చిమ ప్రాంతంలోని దోతి జిల్లాలో ఆరుగురు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు. మంగళవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.