ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయాలుగా మారాయి. ధాన్యం కొనుగోలు చే యడమే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించినా కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. ప్ర భుత్వ నిబంధన వల్�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గ�