తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్క�
పాలకుర్తి ప్రజల కల నెరవేరింది. పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని 50 పడకల దవాఖానగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) జీవో జారీ చేసి�
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ బడాగణేశ్ ఎదురుగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను ప్రారంభించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో దవాఖాన అంశాన్ని సభా దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ ప్