యువ గ్రాండ్మాస్టర్లు విదిత్ గుజరాతి, దివ్య దేశ్ముఖ్కు మహారాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. ఇటీవలే హంగేరి వేదికగా ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల, మహిళల జట్లలో �
PM Modi | నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ (45th Chess Olympiad) ఓపెన్, మహిళల విభాగాల్లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసింద�
ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణ చరిత్ర లిఖించింది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టోర్నీ ఓపెన్ విభాగంలోభారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 �
ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ పసిడి పతక వేటలో దూసుకెళుతున్నది. గురువారం ఇరాన్తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 3.5-0.5 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు రౌండ్లు మిగిలున్న టోర్నీలో టీ
ఈ ఏడాది నవంబర్లో సింగపూర్ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశే ఫేవరేట్ అని డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) వ్యాఖ్యానిం