రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అల్పపీడనంతో గతవారం వాతావరణం కాస్త చల్లగా ఉన్నా సోమవారం నుంచి ఎండ తీవ్రత మొదలైంది. సూర్యుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉత్�
భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండ సుర్రుమంటున్నది. నాలుగు రోజులుగా రోజురోజుకీ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో పాటు రాత్రివేళ ఉక్కపోత కూడా నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
భానుడు మండుతున్నాడు. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల దాకా
ఏప్రిల్, మే నెలలు రాక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం ఎనిమిది దాటక ముందే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండడంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు.