వానలతో మొన్నటి వరకు చల్లబడిన గ్రేటర్ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూట జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
ఈ ఏడాది భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎండల్లో బయటికి వెళ్లేవాళ్ల�
సూర్య ప్రతాపం పెరిగిపోయింది. మరో ఐదురోజుల పా టు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వ హించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు వారాలుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అ�
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 9గంటల నుంచే సూరీడు భగభగ మండుతున్నాడు. వరుసగా గత నాలుగు రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ
మండే ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఓ మూడు రోజులు కాస్త ఉపశమనం కలుగనున్నది. దంచి కొడుతున్న ఎండలు కాస్త తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురునిచ్చింది.
భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా విరుచుకుపడుతున్నాడు.. ఉదయం 10 గంటలు దాటకముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. బొగ్గు బావులు �