మహానగరంలో సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా కొనసాగిస్తున్న పేదల కుటుంబాల్లో ప్రభుత్వం పండుగ తీ
సెప్టెంబర్ 2న గ్రేటర్లో 12 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 బీహెచ్కే ఇండ్ల కాలనీల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికారుల