కర్షకులకు మళ్లీ కాళరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునర�
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ ‘గుడ్డిదీపం’గా మారిపోయింది. కరెంటు కోతలు, అర్ధరాత్రి చేన్లకాడ జాగారాలు, పవర్హాలిడేలు! కరెంటు తీగలు బట్టలారేసుకునేలా దయనీయ స్థితి! తెలంగాణ వస్తే కరెంటు ఉండదు. రా
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటున్నది. తరచూ సరఫరాలో అంతరాయం షరా మామూలే అన్నట్లుగా మారింది.
ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేశారు సీఎం కేసీఆర్�
పల్లెల్లో సౌర వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గృహాలకు, వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది.