ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన ఆ పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం ఏడు రాష్ర్టాల్లో జరిగ�
ఈసారి జమ్ముకశ్మీర్లో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్లోని 5 లోక్సభ స్థానాల్లో 58.46శాతం ఓటింగ్ నమోదైందని,
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ పూజా వస్త్రకార్ పొలిటికల్ పోస్టుతో వివాదంలో చిక్కుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆమె.. కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని జనరల్ స్థానమైన పీకే-25 నుంచి డాక్టర్ సవీరా పర్కార్ పోటీ చేస్తున్నారు. బిల