2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఏటా పంటసాగు పెట్టుబడి పెరుగుతూనే ఉన్నది. దుక్కులు దున్నటం మొదలుకుని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీల ధరలు, పంటనూర్పిళ్ల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రైతులుపై పెట్టుబ�