పిడుగుపాటు | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లాలో | చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
కంటైనర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం | గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరు దుర్మరణం | జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామశివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొని బాలుడితో సహా ఇద్దరు దుర్మరణం చెందారు.
ఇద్దరు మృతి | వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం | చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి చెందారు. హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం | కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �