ఇద్దరు మృతి | ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.