హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకమైన 125 అడుగుల భారీ విగ్రహానికి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు నివాళులర్పించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఏనాడూ పట్టించుక�
జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత తొమ్మిదేండ్లలో అనేక దిగ్గజ బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కేంద్రాలను ఏర్పాటుచేశాయని చెప్పారు. తెలంగాణ అవతర
అంధకారాన్ని కుప్పలుగా పోసిన చోట
అడుగుల కింద నేలనీ లాక్కుని
పరాయిలనుగా చేసిన చోట
ఆకాశంలో మా భాగమే లేదన్న చోట
ఒక దీపవృక్షం అంకురించి భవిష్యత్తు కోసం
తనని తాను కాల్చుకున్నది
నెక్లెస్ రోటరీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అమోఘమని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతాదళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం కొనియాడాయి.
నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి కొప్పుల పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ ఒడ్డున నెలకొల్పనున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్�