వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుపొంది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రులు శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘యునైటెడ్ ఫ్రంట్’గా ఏర్పడితేనే బీజేపీని వంద సీట్ల కంటే తక్కువకు తగ్గించవచ్చని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
లక్నో: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లక్నోలో ఉన్న ఆయన తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియాత