ఎమ్మెల్యే గండ్ర | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపార�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన 19 ప్రభుత్వ దవాఖానలో ఈ 7 వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేస�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కొవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.