క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు.
క్రైం న్యూస్ | జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీ కొట్టిన సంఘటనలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక