నల్లగొండ| రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, గుండాల మండలాల్లో, నల్లగొండ జిల్లాలోని క
లక్ష్మీనరసింహస్వామి | సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అర్చకులు ఏకాంత సేవలను నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సోమారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్రావు(57) తన వ్యవసాయబావిలో మోటరు తొలగిస్తు�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తూ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను ఏప్రిల్ 3 వరకు కొనసాగిస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిత్య అన్నదానం కూడా అప్
యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలోని యాదగిరిగుట్ట పీహెచ్స�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవి�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ�