యాదాద్రి భువనగిరి :సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అర్చకులు ఏకాంత సేవలను నిర్వహించారు. భక్తులకు అనుమతి లేకుండా స్వామి వారికి అభిషేకం, నిత్య కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం జరిపారు. యాదాద్రి కొండపై భక్తులకు అనుమతి ని ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో స్వామి వారి ప్రసాదాన్ని ఆలయ సిబ్బందికి పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల