మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన 19 ప్రభుత్వ దవాఖానలో ఈ 7 వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేస�
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషితో రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారి పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్ల�
మంత్రి ఎర్రబెల్లి | రోనా కట్టడికి ప్రతి ఒక్కరు కలిసి వచ్చి కొవిడ్ బాధితులకు అండగా నిలువాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | నర్సంపేట పట్టణంలో రూ.2 కోట్లవ్యయంతో నిర్మించిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి | కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, సాహితీవేత్త వేలపాటి రాంరెడ్డి (85) ఆకస్మిక మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపాన్నితెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు