జయశంకర్ సార్కు నివాళులు | జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి ఎర్రబెల్లి | బుధవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు మంత్రిని కలిశారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయం మరింత అభివృద్ది చెందేందుకు ఆస్కారం ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని దేవరుప్పుల- మన్పహాడ్- లక్ష్మక్కపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు స్థల సేకరణ వేగంగా చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధిక
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డులను మంజూరు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు రావడం తెలంగాణ వారందరికి గర్వకారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.