మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ టీకాల కేటాయింపులో కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
మంత్రి ఐకే రెడ్డి | లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ | తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ దేశానికే వ్యవసాయ రంగాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని
రామగుండం ఎమ్మెల్యే కోరు
మంత్రి నిరంజన్ రెడ్డి | ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి న�
మంత్రి జగదీష్రెడ్డి | ఎటువంటి అలజడులకు, అరాచకాలకు తావు లేకుండా గాంధీ చూపిన మార్గానికే వన్నె తెచ్చిన యోధుడు సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు | రాష్ట్రంలో మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.