కృష్ణాబోర్డు | కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. హైదరాబాద్లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడ�
మంత్రి పువ్వాడ | కోటి ఎకరాల్లో వరి సాగు చేయడం ద్వారా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం వెలుగొందుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి
ప్రాజెక్టుల నిర్మాణం : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ చైతన్యం వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
హైదరాబాద్ : రంగు కేళీ హోలీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువత, చిన్నారులు, పెద్దలు ఇంటి ఆవరణలతో పాటు ప్రధాన కూడళ్లలో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్నా పెద