(PV Sindhu) ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్లో భారత సీనియర్ షట్లర్, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు చేరింది. థాయ్లాండ్కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15 తో థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బమృంగ్ఫాన్పై విజయం సాధించింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్.
భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకరైన సింధు ఈ టోర్నమెంట్తో పునరాగమనం చేయడానికి ముందు కొంత కాలం విశ్రాంతి తీసుకున్నది. భారతదేశానికి చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్క్రమించారు. లక్ష్య సేన్ 16 వ రౌండ్లో ప్రపంచ నంబర్ 2 విక్టర్ ఆక్సెల్సన్తో పోటీ పడగా, సమీర్ వర్మ ఆతిథ్య దేశానికి చెందిన ఆండర్స్ అంటోన్సెన్తో ఆడతారు.
పట్టాభికి 14 రోజుల రిమాండ్, మచిలీపట్నం జైలుకు తరలింపు
మళ్లీ మొదలైన శ్రీశైలం గిరిప్రదక్షిణం
బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి : ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి
నవంబర్ 1 నుంచి ఏపీ పాఠశాలల్లో నూతన విద్యా విధానం
దేవరగట్టు కర్రల యుద్ధంలో ఉద్దేశపూర్వక దాడులు : 14 మంది అరెస్ట్
అధికారం దక్కలేదన్న అక్కసుతోనే దాడులు : జగన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో.. చేసి చూపిస్తా: చంద్రబాబు
డిసెంబర్ నుంచి టీవీ వీక్షణం.. చాలా కాస్ట్లీ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..