మీరట్: ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ పదో తరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన బాలిక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని మీరట్కు సమీపంలోని సర్దానా కొత్వాలి ప్రాంతంలో గురువారం జరిగింది. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఇద్దరు నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు జరుపుతున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!