న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు, రిజర్వుబ్యాంక్ కరెన్సీ ముద్రించి ప్రభుత్వానికి ఫైనాన్స్ చేయవచ్చని, దాని బదులు ప్రభుత్వం కొవిడ్ బాండ్లు జారీచేసి నిధులు సమీకరించడం మంచిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. ఎటువంటి ప్రత్యామ్నాయం లేకపోతే తప్పా కరెన్సీ ముద్రణ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పీటీఐ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి పలు సూచనల్ని చేశారు. అవి….