వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్తోపాటు రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్కు విశ్రాంతినిచ్చినట్లు పాండ్యా చెప్పాడు.
భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్
🚨 Team News 🚨
4⃣ changes for #TeamIndia as @hardikpandya7, @ishankishan51, @ShreyasIyer15 & @imkuldeep18 are named in the team. #WIvIND
Follow the match 👉 https://t.co/EgKXTsTCq2
A look at our Playing XI 🔽 pic.twitter.com/rPvLJc1PBZ
— BCCI (@BCCI) August 7, 2022