న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు రైలు సేవలను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల ఐదో తేదీ (సోమవారం) నుంచి 71 అన్ రిజర్వుడ్ రైళ్ల సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తమ ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యం అని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తమ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ అన్ రిజర్వుడ్ మెయిల్, ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని నార్త్రన్ రైల్వే జోన్ పేర్కొంది.
అయితే, ఢిల్లీ-ఝాన్సీ గటిమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల ఒకటో తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఈ రైలు టికెట్ కొనుగోలు చేయొచ్చు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్- ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ తేజాస్ ఎక్స్ప్రెస్ సర్వీసులను నెల రోజుల పాటు ఐఆర్సీటీసీ సస్పెండ్ చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్