ముంబై: మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సె పాటిల్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న అనిల్ దేశ్ముఖ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో దిలీప్కు అవకాశం ఇవ్వాలని ఎన్సీపీ భావిస్తోంది. ప్రస్తుతం దిలీప్ పాటిల్ కార్మిక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.
దిలీప్ పాటిల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, శరద్ పవార్ స్నేహితుడు దత్తాత్రేయ వాల్సె పాటిల్ తనయుడు. ఈయన పవార్ వ్యక్తిగత సహాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో కాంగ్రెస్ టికెట్ మీద అంబెగావ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచీ ఈ స్థానం నుంచి గెలుస్తూనే ఉన్నారు. 1999లో శరద్ పవార్ వెంటే ఎన్సీపీలో చేరారు. ఆ వెంటనే విలాస్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గానూ వ్యవహరించారు.
ఇవికూడా చదవండి..
ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్.. పూర్తయిన ఆర్క్
గే పెళ్లిళ్ల వల్లే కరోనా వచ్చిందట!
హోమ్లోన్పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో