సుల్తాన్బజార్,జూలై 22 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తు న్నాయని ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కోఠి లోని ఈఎన్టీ దవాఖాన ఆవరణలో కొలువై ఉన్న శివదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. ముజీబ్హుస్సేనీ, దవాఖాన పలు యూనిట్ల ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్.సుదర్శన్రెడ్డి, డాక్టర్ సంపత్కుమార్ సింగ్, డాక్టర్ మనీష్తో పాటు డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ రవి శంకర్, టీఎన్జీవో హైదరా బాద్ జిల్లా ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్కుమార్, కురాడి శ్రీనివాస్, సభ్యులు వైదిక్శస్త్ర, బి.శంకర్, టీఎన్జీవో ఈఎన్టీ యూనిట్ కార్యదర్శి రాజేందర్, కోశాధికారి రవి, శివ దుర్గ ఆలయ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
టీఎన్జీవో నగర శాఖ, సహకార శాఖ హెచ్వోడీల ఆధ్వర్యంలో బోనాలను ఘనంగా నిర్వహి ంచారు. నాంపల్లి గృహకల్ప ఆవరణలోని దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, అసోసి యేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్హుస్సేనీ, కేంద్ర సంఘం కోశాధికారి శ్రీనివాస్రావు, కార్యనిర్వాహణ కార్యదర్శి ఇటిక్యాల కొండల్రెడ్డి, టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు శ్రీరాం, కార్యదర్శి శ్రీకాంత్, సహకార శాఖ హెచ్వోడీ అంజలి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నాల్గవ తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, సహకార శాఖ నాల్గవ తరగతి యూనిట్ కార్యదర్శి రాము, కోశాధికారి భరత్, నగర శాఖ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బి.కృష్ణ, విఠల్, నాగిరెడ్డి, బాలరాజు, సత్యమూర్తి, చక్రధర్, వినోద్, మధు, నవీన్, స్వరూప, అనిత,జ్యోత్స్న, వరలక్ష్మి, అమరేందర్, గంగులు పాల్గొన్నారు.
బోనాల కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న పి.మాణిక్రావు, శివశక్తి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చీలంపల్లి సురేశ్