న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారతీ ఎయిర్టెల్..అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద రోజుకు రూ.133 చొప్పున చార్జీ విధిస్తున్నది.
ఈ రోమింగ్ ప్యాక్ 184 దేశాలకు వర్తించనున్నదని, ముఖ్యంగా డాటా ప్రయోజనాలు, విమానాల్లో కనెక్టివిటీ కల్పించింది.