శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో బాంబు కలకలం చెలరేగింది. పంజ్గామ్ ఏరియాలో పేలకుండా ఉన్న ఓ ద్రవ మందుపాతరను భద్రతాబలగాలు గుర్తించాయి. దాదాపు 10 లీటర్ల వరకు ఉన్న ఆ బాంబును నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. బాంబును నిర్వీర్యం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో వీక్షించవచ్చు.