సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నస్వామి వారి బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ