కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. అదనపు కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ బెంగాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించనున్నది. ఈ ప్రత్యేక బృందం గురువారం నాడే బెంగాల్లో పర్యటించనున్నదని కేంద్ర హోంశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు