కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో హింస, ఇతర నేరాలకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల విచా�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై నమోదైన కేసులపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో తొలిసారి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి సరిహద్దు దాటుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. తమను �
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్ట�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాకాండకు నిరసనగా బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ నిరసన కార్యక్రమం చేపట్టారు. బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో కాషాయ పార్టీ పాల్గొనదని, విధ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర అల్లర్లలో 21 మంది మరణించారని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పాలక టీఎంసీ కార్యకర్తలు తమ పార�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ బృందం గురువారం రాష