Narayanpet
- Jan 27, 2021 , 00:15:55
VIDEOS
పాఠశాలకు ఏల్ఈడీ టీవీ వితరణ

నర్వ, జనవరి 26 : మండలంలోని రాయికోడ్ ప్రభుత్వ పాఠశాలకు అదే గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ ఉప్పరి ఆంజనేయులు ఏల్ఈడీ టీవీని హెచ్ఎం రాజశేఖర్కు అందజేశారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ తరగతులు వినడానికి విద్యార్థులకు స్మార్ట్ఫొన్లు అందుబాటులో లేకపొవడం వల్ల వారికి కలిగిన నష్టాన్ని నివారించేందుకు ఏల్ఈడీ టీవీని విరాళంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుశీలమ్మ, ఉపసర్పంచ్ తాయప్పగౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
MOST READ
TRENDING