యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ.11,63,342 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1, 66,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,300, వీఐపీ దర్శనాల ద్వారా 45,000, వేద ఆశీర్వచనం ద్వారా 6,192, నిత్య కైంకర్యాల ద్వారా 10,604, సుప్రభాతం ద్వారా 400, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 5,500, టెంకాయల విక్రయాల ద్వారా 36,000, వ్రత పూజల ద్వారా 58,500,
కల్యాణకట్ట టిక్కె ట్ల ద్వారా 22,000, ప్రసాద విక్రయం ద్వారా 3,79,255, వాహన పూజల ద్వారా 9,400, టోల్ గేట్ ద్వారా 1,280, అన్నదాన విరాళాల ద్వారా 75,604, సువర్ణ పుష్పార్చన ద్వారా1,30,324, యాదరుషి నిలయం ద్వారా 79,870, పాతగుట్ట నుంచి 26,085, గోపూజ ద్వారా 600, ఇతర విభాగాల ద్వారా 2,000 మొత్తంగా ఖజానాకు రూ.11,63,342 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.