టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలిక, ఐటీ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి సంతోషం పంచుకున్నారు.