Nagarkurnool
- Jan 24, 2021 , 00:56:54
VIDEOS
ప్రజలకు నమ్మకం కలిగించాలి

- స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ రాములు
కందనూలు, జనవరి 23: ప్రభుత్వం నిర్మించే నిర్మాణాలపై అధికారులు ప్రజలకు నమ్మకం కలిగించాలని ఎంపీ రాము లు అన్నారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన స్థాయీ సంఘం సమావేశాలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న నిర్మాణాల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా నాణ్యతగా ఉండాలని, ప్రారంభించిన పని వదిలిపెట్టకుండా పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పనులను పర్యవేక్షించాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అదేవిధంగా జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణాలపై ఆరా తీశారు. అందుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సమావేశంలో వైస్ చెర్మన్ బాలాజీసింగ్, జెడ్పీటీసీలు భరత్ ప్రతాప్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అధికారంలోకి వస్తే పౌర సవరణ చట్టాన్ని నిలిపివేస్తాం : ప్రియాంక గాంధీ
- హిమాచల్లో మహమ్మారి కలకలం : మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్!
- జాన్వీకపూర్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
- రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి కొప్పుల
- టీకా వేసుకున్న రక్షణమంత్రి.. కోవిన్లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు
- బకాయిలు చెల్లించకున్నా కరెంటు కట్ చేయం : అజిత్ పవార్
- Mi 10T 5G స్మార్ట్ఫోన్పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
MOST READ
TRENDING